Exclusive

Publication

Byline

Ugadi 2025 : ఉగాది రోజు ముస్లింలు ఈ ఆలయానికి ఎందుకొస్తారు.. 9 ఆసక్తికరమైన విషయాలు

భారతదేశం, మార్చి 30 -- దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం.. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని తిరుమల తొలి గడపగా పిలుస... Read More


Vijayawada : ఇంత నిర్లక్ష్యమా.. విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు!

భారతదేశం, మార్చి 30 -- విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ప్రసాదంలో మేకు దర్శనమిచ్చింది. దీంతో అధికారుల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. మహా మండపం కింద 4వ కౌంటర్‌లో భక్తులు పులిహోర పొట్లాలు కొనుగో... Read More


TDP vs TDP in Tiruvuru : టీడీపీ వర్సెస్ టీడీపీ.. తిరువూరులో ముదిరిన పోరు.. కొలికపూడిపై పార్టీ సీరియస్!

భారతదేశం, మార్చి 29 -- తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు ఎపిసోడ్ టీడీపీలో కాకరేపుతోంది. పార్టీ నేత రమేశ్ రెడ్డిపై తీసుకోకపోతే 48 గంటల్లోగా రాజీనామా చేస్తానని 2 రోజుల కిందట ప్రకటించారు ఎమ్మెల... Read More


TG BC Vidya Nidhi Scheme : బీసీ విద్యానిధి పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. ఇలా అప్లై చేసుకోవాలి

భారతదేశం, మార్చి 29 -- మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద.. విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏప్రిల్‌ 1వ ... Read More


TDP Formation Day 2025 : తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం పుట్టిన జెండా.. చంద్రబాబు ఎమోషనల్ కామెంట్స్!

భారతదేశం, మార్చి 29 -- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. చంద్రబాబు నాయుడు ఎమోషనల్ పోస్ట్ చేశారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. 43 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమ గుండెల్లో ... Read More


Hyderabad : హైదరాబాద్ అవసరాలకు అనుగుణంగా లింక్ రోడ్లు నిర్మించాలి.. సీఎం రేవంత్ ఆదేశాలు

భారతదేశం, మార్చి 29 -- హైద‌రాబాద్ న‌గ‌రంలో ప్ర‌జావస‌రాల‌కు అనుగుణంగా అనుసంధాన (లింక్‌) రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌ని.. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజ‌ధాని న‌గ‌రంతో పాటు హెచ్ఎండీఏ ప... Read More


Pastor Praveen Incident : పాస్టర్‌ ప్రవీణ్‌ చనిపోయిన రోజు ఏం జరిగింది.. పాయింట్ టు పాయింట్ డీటెయిల్స్

భారతదేశం, మార్చి 29 -- పాస్టర్‌ ప్రవీణ్‌ మృతి కేసుపై స్పందించారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్‌ కుమార్. ఈ నెల 24న పాస్టర్‌ ప్రవీణ్‌ హైదరాబాద్‌ నుంచి బయల్దేరారని చెప్పారు. విజయవాడలో 3,4 గంటలపాటు ఉన్నారన్న ఐజీ.... Read More


Karimnagar : ఒవైసీ కాదు.. ఎవరు అడ్డుపడ్డా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదు : బండి సంజయ్

భారతదేశం, మార్చి 29 -- భారత రాజ్యాంగానికి భవిష్యత్‌లో ఆర్‌ఎస్ఎస్‌ భావజాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ.. అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మజ్లిస్ పార్టీయే అసలైన దేశద్రోహ... Read More


Government of Telangana : పేదలకు రేవంత్ రెడ్డి ఉగాది కానుక.. దేశంలో తొలి రాష్ట్రంగా తెలంగాణ!

భారతదేశం, మార్చి 29 -- ఉగాది పండగ రోజున హుజూర్ నగర్ వేదికగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీంతో దేశంలో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తె... Read More


Telangana Heatwave : తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

భారతదేశం, మార్చి 28 -- తెలంగాణలో ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతుంది. వడగాల్పుల ప్రభావం కూడా ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ 15 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆదిలాబాద్, కొత్తగూడెం, జగ... Read More